Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల ఆఫర్.. రాత్రికి రాత్రి బెంగుళూరుకు...

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ప

Webdunia
శనివారం, 29 జులై 2017 (10:27 IST)
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 54 మందిని రాత్రికి రాత్రే బెంగుళూరుకు తరలించింది.  
 
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ స్పందిస్తూ, బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లోనుకాకుండా ఉండేందుకే వారిని దూరంగా తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లను బీజేపీ ఆఫర్ చేస్తోందని మండిపడ్డారు.
 
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. తాము డబ్బు ఇవ్వజూపుతున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన... సింపుల్‌గా నవ్వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావలాంటిదని, అందుకే వారంతా ఓడ పూర్తిగా నీటిలో మునిగిపోకముదే దిగిపోతున్నారని చమత్కరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments