Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు జాలర్ల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:08 IST)
తమిళనాడు జాలర్లకు జాక్‌పాట్ తగిలింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల చేపల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్ (తిమింగలం వాంతి) చిక్కంది. దీన్ని అచ్చెరపాక్కం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 
 
అటవీ అధికారుల కథనం మేరకు... చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, మాయకృష్ణన్‌, కర్ణన్‌, శేఖర్‌ చేపల వేట కోసం శనివారం సముద్రంలోకి వెళ్లారు. 
 
వారు విసిరిన వలల్లో 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కింది. జాలర్లు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ అంబర్ గ్రీస్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఫలితంగా మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే ఈ పదార్థం వాంతి రూపంలో గడ్డగా బయటకు వస్తుంది. దీన్నే ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments