Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు జాలర్ల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:08 IST)
తమిళనాడు జాలర్లకు జాక్‌పాట్ తగిలింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల చేపల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్ (తిమింగలం వాంతి) చిక్కంది. దీన్ని అచ్చెరపాక్కం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 
 
అటవీ అధికారుల కథనం మేరకు... చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, మాయకృష్ణన్‌, కర్ణన్‌, శేఖర్‌ చేపల వేట కోసం శనివారం సముద్రంలోకి వెళ్లారు. 
 
వారు విసిరిన వలల్లో 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కింది. జాలర్లు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ అంబర్ గ్రీస్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఫలితంగా మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే ఈ పదార్థం వాంతి రూపంలో గడ్డగా బయటకు వస్తుంది. దీన్నే ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments