Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణం జాప్యానికి వైకాపా కాదు.. టీడీపీనే : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (16:30 IST)
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడానికి తమ ప్రభుత్వం కాదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఏపీ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన శుక్రవారం పోలవరం వద్ద జరుగుతున్న కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులతో పాటు ఇతర పనులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. 
 
గత ప్రభుత్వం తొందరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కూడా గత టీడీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాపర్ డ్యామ్ పనులను గాలికి వదిలివేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపర్ డ్యాప్ ఎత్తును పెంచామని చెప్పారు. 
 
అదేసమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఈ ప్రాజెకు నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపకపోగా నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments