అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:51 IST)
అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్ కానున్నాయి. అలాగే భౌతిక తరగతులకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
అన్ని ప్రమాణాల కు సంబంధించిన అన్ని భౌతిక తరగతులు జనవరి 30 వరకు రాష్ట్రంలో మూసివేయబడతాయి. అదనంగా, కామరూప్-మెట్రోపాలిటన్ జిల్లాలో 8వ తరగతి వరకు, ఇతర అన్ని జిల్లాల్లో 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలు జనవరి 8 నుండి మూసివేయబడతాయి. 
 
పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. 
 
రెస్టారెంట్లు పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులతో 100% సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తాయి. స్టాండింగ్ కస్టమర్ అనుమతించబడరు. బీపీఎల్ కేటగిరీ కిందకు వచ్చే కోవిడ్ రోగులకు మాత్రమే అస్సాం ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments