Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : అవినీతి మంత్రులపై అఖిలేష్ యాదవ్ వేటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్వాసన పలికారు. యూపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై అలహాబాద్‌ హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో మైనింగ్‌శాఖ మంత్రిపై వేటుపడింది.
 
అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు జూలై 28వ తేదీన ఆదేశాలు జారీచేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలేశ్‌ సర్కార్‌ చేసిన అభ్యర్థనను కొట్టిపారేసింది. ఈనేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను ప్రమోట్‌ చేస్తున్న మంత్రి గాయత్రి ప్రజాపతిపై సీఎం గుర్రుగా ఉన్నారని, అందుకే ఆయనపై సీఎం వేటు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments