Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం

యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:35 IST)
యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి దిగుతానని సమాజ్ వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ములాయం అఖిలేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలాఉంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోటీలోకి దిగబోతున్నారని సంకేతాలు కూడా వస్తున్నాయి.
 
ఇంకా ములాయం సింగ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. అఖిలేష్‌తో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు పిలిచానని.. అయితే అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి.. తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ములాయం వ్యాఖ్యానించారు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని.. బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments