Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:32 IST)
ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఒక ప్రయాణికుడు బ్రిడ్జిస్టోన్ మేనేజింగ్ డైరెక్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి భారతీయ పౌరుడని రిపబ్లిక్ టీవీ నివేదించింది.
 
టైర్ల తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్‌లైన్ నుండి క్షమాపణలు కోరింది. ఈ సంఘటన ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో జరిగింది. ఈ సంఘటన గురించి ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి తెలియజేసింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కాదు. విమాన ప్రయాణీకులను నియంత్రించడానికి మరింత సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని- విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments