Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరిగిన ఎయిర్‌హోస్టెస్... 57 మందికి డిమోషన్... ఎక్కడ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (14:48 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ సంస్థకు చెందిన 57 మంది సిబ్బందికి డిమోషన్ ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టెస్‌లతో పాటు క్యాబిన్ క్రూలో పని చేసే సిబ్బంది ఉన్నారు. వీరు చేసిన నేరమేంటో తెలుసా? అధిక బరువు పెరగడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎయిర్ ఇండియా సంస్థలోని విమానాల్లో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌లతో పాటు ఇతర సిబ్బంది అధిక బరువు పెరిగారు. ఈ విషయాన్ని బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షల ద్వారా గుర్తించారు. ఇలాంటివారిని క్యాబిన్ క్రూ విభాగం నుంచి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశారు. దీనిపై ఆ సంస్థ అధికారులు స్పందిస్తూ అధిక బరువు కలిగిన వారిని గుర్తించి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశామని, తాము విధించిన గడువులోగా బరువు తగ్గకుంటే వీరిని శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీ విభాగానికి పరిమితం చేస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments