Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మివేసిన పైలట్.. చెంప పగిలిపోయింది...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది.

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుర్గావ్‌కు చెందిన అర్పిత అనే ఎయిర్ హోస్టెస్, ఆదిత్యకుమార్ అనే పైలట్‌లు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య మొబైల్‌ను అర్పిత పగులగొట్టేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలుగజేసుకొని అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత అర్పిత, ఆదిత్యల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదిత్య ఆమెపై ఉమ్మివేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఆదిత్య చెంపపై కొట్టింది. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది కొట్టుకుంటున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments