Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చిన 'అమ్మ'... నా జీవితం తమిళ ప్రజలకే అంకితం... జయలలిత

ఎన్నికలు జరిగాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నాడీఎంకెకు వ్యతిరేకంగా రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది జయలలిత. ఫలితాలు పూర్తిగా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న దిశగా వచ్చిన తర్వాత అంతా నిర్ధారించుకుని బయటకు వచ్చింది జయలలిత. కొద్దిసేపటి క్రితం మ

Webdunia
గురువారం, 19 మే 2016 (14:16 IST)
ఎన్నికలు జరిగాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నాడీఎంకెకు వ్యతిరేకంగా రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది జయలలిత. ఫలితాలు పూర్తిగా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న దిశగా వచ్చిన తర్వాత అంతా నిర్ధారించుకుని బయటకు వచ్చింది జయలలిత. కొద్దిసేపటి క్రితం మీడియాతో ఆమె మాట్లాడింది. ప్రజల కోసమే నేను.. అనేది తన తారకమంత్రం అనీ, అందువల్లనే ప్రజలు తనపై విశ్వాసం ఉంచి తిరిగి గెలిపించారని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 1984 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీని గెలిపించిన ఘనత ఈ 2016లో జరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చినందుకు తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తన జీవితం తమిళ ప్రజలకే అంకితమనీ, తన చివరి శ్వాస వరకూ తమిళ ప్రజల కోసమో పని చేస్తానని పురిట్చితలైవి జయలలిత అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments