Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ కోసం 193 మంది మృతి... ఓదార్చడం కుదరదు కానీ....

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (16:31 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారన్న వార్తను తెలుసుకుని తట్టుకోలేక ఇప్పటివరకూ 193 మంది మరణించినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. ఐతే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కోర్టు నిబంధనల ప్రకారం జయలలిత బయటకు వెళ్లడం సాధ్యం కాదు కనుక ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది ఆ పార్టీ. 
 
చనిపోయిన వారి వివరాలను తెలియజేస్తూనే... చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపింది. తనకోసం పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇలాంటి పనులకు పూనుకోవద్దని మాజీముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments