Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత విగ్రహం కాదు.. సీఎం ఎడప్పాడి భార్య విగ్రహం!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు.

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (11:35 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. అయితే, ఈ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అది జయలలిత విగ్రహం కాదనీ, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి విగ్రహం అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
దీంతో, ఆ పార్టీ నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు. ఇలా జయలలిత లేని అన్నాడీఎంకే నేతలు మరోమారు అభాసుపాలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments