Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతిలో పెడితే.. పన్నీర్ సెల్వంకు కష్టమే: స్వామి

భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:00 IST)
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి జయలలిత కన్నుమూయడంతో పన్నీర్‌ సెల్వం తన మంత్రివర్గ సహచరులతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ చేతిలో పెడితే కొత్తగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు. 
 
అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం ఒత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. పన్నీర్‌ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments