తీహార్ జైలుకు టీటీవీ దినకరన్... 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (11:03 IST)
రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది. ఈ కేసులో ఐదు రోజుల కష్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచగా, 15 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి విధించారు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. 
 
అంతేకాకుండా, అవసరమైనప్పుడు టీటీవీ దినకరన్‌, ఆయన సన్నిహితుడిని తమ ముందు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా హాజరుపర్చాల్సిందిగా తీహార్‌ కేంద్ర కారాగారం అధికారవర్గాలను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, హవాలా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాథూసింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా న్యాయస్థానం ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరిన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments