తీహార్ జైలుకు టీటీవీ దినకరన్... 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (11:03 IST)
రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ మజిలి చివరకు తీహార్ జైలుకు చేరింది. ఈ కేసులో ఐదు రోజుల కష్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచగా, 15 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి విధించారు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. 
 
అంతేకాకుండా, అవసరమైనప్పుడు టీటీవీ దినకరన్‌, ఆయన సన్నిహితుడిని తమ ముందు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా హాజరుపర్చాల్సిందిగా తీహార్‌ కేంద్ర కారాగారం అధికారవర్గాలను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, హవాలా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాథూసింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా న్యాయస్థానం ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరిన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments