Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' కోసం ఐదు వేల గుండ్లు... చేతుల్లో నిప్పు కుండలతో మొక్కులు...

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:58 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే 'అమ్మ' జయలలిత మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన, కరూర్ జిల్లాలోని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు 5,000 మంది గుండ్లు గీయించుకుని, నిప్పు కుండలు చేతపట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత, అక్రమాస్తుల కేసు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ, కరూర్ జిల్లా అన్నాడీఎంకే పార్టీ తరపున, జిల్లాలో ఉన్న పలు ఆలయాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చేశారు. 
 
ఆ విధంగానే, అక్రమాస్తుల కేసులో నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత విడుదల కావడంతోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదోసారి పదవి చేపట్టారు. ఈ స్థితిలో కరూర్ మారియమ్మకు మొక్కులు తీర్చుకునే రీతిలో కరూర్ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన గుండ్లు గీయించుకుని, చేతుల్లో నిప్పు కుండలు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన 5000 మందికిపైగా నిర్వాహకులు, కార్యకర్తలు కలుసుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments