Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవలు.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అఘోరా ఏం చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:21 IST)
అత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి మృతదేహంపై ఓ అఘోరా కూర్చొని పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే. దీంతో తీవ్రంగా కలత చెందిన మణికంఠన్ ఆదివారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మణికంఠన్‌కు చిన్ననాటి స్నేహితుడు తిరుచ్చికి చెందిన అఘోరా ఒకరు ఉన్నారు. ఈయనకు ఈ విషయం తెల్సింది. దీంతో ఆయన మరికొందరు అఘోరాలతో కలిసి సలూర్ వచ్చిన స్నేహితుడి మృతదేహంపై కూర్చొని పూజలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments