Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయకత్వ లోపంతోనే రాహుల్ సోదరిని తెచ్చుకున్నారా?: స్మృతి ఇరానీ

Webdunia
బుధవారం, 27 మే 2015 (17:35 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోని నాయకత్వ లోపం తెలుసుకుని సోదరిని తెచ్చుకున్నారా? అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ అయినా పూర్తి కసరత్తు చేసి అమేథీలో అడుగుపెట్టాల్సిందని ఇరానీ సూచించారు.

అమేథీలో అలాహాబాద్‌కు చెందిన ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఉందని ఆమె గుర్తు చేశారు. మరో ట్రిపుల్ ఐటీ ఎలా వస్తుందని ప్రియాంకా గాంధీ చేసిన విమర్శలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
 
ఇంకా అమేథీలో గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని నియోజకవర్గం అభివృద్ధి చేయమంటున్నారు ఇదెక్కడి విడ్డూరం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అడిగారు. ఆరుదశాబ్ధాలుగా పెట్టని కోటగా ఉన్న అమేథీని అభివృద్ధి చేయని కాంగ్రెస్, ఓడిపోయిన తనను అభివృద్ధి చేయాలంటూ అడుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments