Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరానికి జైలులో నిద్రపట్టట్లేదట...

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:18 IST)
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంకు ప్రత్యేక మంచం ఏర్పాటు చేయకపోవడంతో ఆయన జైలులో సరిగా నిద్రపోలేకపోయారు. 74 యేళ్ల వయసు ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వేరే మంచం అడిగారు. కానీ వైద్య సలహా లేకుండా అలా చేయలేమని అధికారులు చెప్పడం తో ఆయన అలాగే బల్లమంచంపై గడిపారు. సరిగా నిద్రపోలేదని, చికాకుగా, ఆందోళనగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని తొమ్మిదో వార్డులో ఏడో నెంబర్ గదిని చిదంబరంకు కేటాయించిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచిన ఆయన కాసేపు జైలు ఆవరణలోనే కొంతసేపు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఆధ్మాత్మిక గ్రంథాలను పఠించారు. వాటిలో ఎక్కువ భాగం తమిళం, ఇంగ్లీషుల్లో ఉన్నవే. అనంతరం పాలు, బ్రెడ్‌ తీసుకున్నారు. ఓట్స్‌తో చేసిన సంగటి (పారిడ్జ్‌)ను ఆయనకు బ్రేక్‌ఫా్‌స్టగా ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు లైబ్రరీలో దినపత్రికలు చదివారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments