Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరానికి జైలులో నిద్రపట్టట్లేదట...

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:18 IST)
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంకు ప్రత్యేక మంచం ఏర్పాటు చేయకపోవడంతో ఆయన జైలులో సరిగా నిద్రపోలేకపోయారు. 74 యేళ్ల వయసు ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వేరే మంచం అడిగారు. కానీ వైద్య సలహా లేకుండా అలా చేయలేమని అధికారులు చెప్పడం తో ఆయన అలాగే బల్లమంచంపై గడిపారు. సరిగా నిద్రపోలేదని, చికాకుగా, ఆందోళనగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని తొమ్మిదో వార్డులో ఏడో నెంబర్ గదిని చిదంబరంకు కేటాయించిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచిన ఆయన కాసేపు జైలు ఆవరణలోనే కొంతసేపు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఆధ్మాత్మిక గ్రంథాలను పఠించారు. వాటిలో ఎక్కువ భాగం తమిళం, ఇంగ్లీషుల్లో ఉన్నవే. అనంతరం పాలు, బ్రెడ్‌ తీసుకున్నారు. ఓట్స్‌తో చేసిన సంగటి (పారిడ్జ్‌)ను ఆయనకు బ్రేక్‌ఫా్‌స్టగా ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు లైబ్రరీలో దినపత్రికలు చదివారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments