Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మోడీ మ్యాంగో'' లక్నోలో ఫేమస్.. ఉత్తరాదిలో మోడీ పాపులర్!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (15:29 IST)
ఉత్తరభారత దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాగా పాపులర్ అయిపోతున్నారు. ఇటీవల మోడీకి ఓ అభిమాని గుడి కట్టి పూజలు చేస్తుంటే, మరొకరు ఆయన పేరును మామిడిపండ్లకు పెట్టారు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో 'మోడీ మ్యాంగో' పేరుతో మామిడి మొక్కలు నాటాడు. వాటికి పండిన మొదటి పండ్లను ప్రధానమంత్రికి రుచిచూపించాలని అనుకుంటున్నాడు. 
 
"మొదటిగా పండిన మోడీ మ్యాంగో వెరైటీ పండ్లను కేవలం ప్రధానమంత్రి కోసమే ఉంచాను. కానీ వాటిని ఆయనకు పంపించేందుకు నాకెలాంటి అవకాశం లేదు" అని పలురకాల మామిడిపండ్లు పండించడంలో ప్రసిద్ధుడైన, పద్మశ్రీ పురస్కార గ్రహీత కలిముల్లా తెలిపాడు. ఆ పండ్లను ప్రధానికి పంపాలని తన కోరికని, తప్పకుండా ఆయనకు నచ్చుతాయని అనుకుంటున్నట్టు చెప్పాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments