Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:54 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించింది. 2022-23 విద్యా సంవత్సరం నుండే ఈ పాఠశాలలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 
 
కొత్తగా నిర్మించే ఈ సైనిక పాఠశాలలలో 6వ తరగతి నుండి ప్రవేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాల్లో ఐదువేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. 
 
అంతేకాకుండా ఆరో తరగతిలో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైనిక పాఠశాలలు నిర్మిస్తే దేశంలో సైనిక విద్యార్థులు పెరిగే అవకాశంవుంది. 
 
ఇక సైనిక పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ సేవ కోసం ఆర్మీలో లక్షణ రంగాల్లో పని చేస్తున్న సంగతితెలిసిందే. ఇప్పుడు రక్షణ రంగంలో పని చేయాలని కోరుకునే వారికి స్కూల్స్ పెరగటంతో అవకాశాలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments