Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:54 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వంద సైనిక్ పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించింది. 2022-23 విద్యా సంవత్సరం నుండే ఈ పాఠశాలలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 
 
కొత్తగా నిర్మించే ఈ సైనిక పాఠశాలలలో 6వ తరగతి నుండి ప్రవేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాల్లో ఐదువేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. 
 
అంతేకాకుండా ఆరో తరగతిలో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైనిక పాఠశాలలు నిర్మిస్తే దేశంలో సైనిక విద్యార్థులు పెరిగే అవకాశంవుంది. 
 
ఇక సైనిక పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ సేవ కోసం ఆర్మీలో లక్షణ రంగాల్లో పని చేస్తున్న సంగతితెలిసిందే. ఇప్పుడు రక్షణ రంగంలో పని చేయాలని కోరుకునే వారికి స్కూల్స్ పెరగటంతో అవకాశాలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments