Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీ భవితవ్యం తేలేది 30న

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:21 IST)
బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరి భవితవ్యం ఈ నెల 30న తేలిపోనుంది. బాబ్రి మసీదు విధ్వంసం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు ఆ రోజున తీర్పును వెలువరించనుంది.

బిజెపి నేతలు ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కల్యాణ్‌ సింగ్‌, ఉమా భారతిలతో సహా నిందితులందరినీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. 1992 డిసెంబరు 6వ తేదీన అయోధ్యలో 16వ శతాబ్దానికి చెందిన మసీదును కరసేవకులు ధ్వంసం చేశారు.

బాబ్రి మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ప్రభృతులపై నేరపూరితమైన కుట్ర అభియోగాలను ప్రత్యేక సిబిఐ కోర్టు 2017లో నమోదు చేసింది.

అభియోగాలను తొలగిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, 2017లో అద్వానీ ప్రభృతులపై రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేరపూరితమైన కుట్ర అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.

అద్వానీ, ఇతరులపై అభియోగాలను తొలగించాలని 2001లో ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ణయాన్ని 2010లో అలహాబాద్‌ హైకోర్టు ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments