Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత డబ్బా కొట్టుకునేందుకు భారీ కేటాయింపులా?: కేజ్రీపై అజయ్ ఫైర్

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (17:35 IST)
ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారు ప్రచార కార్యక్రమాల కోసం రూ.526 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించడంపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర కొరియా నియంతతో పోల్చారు. సొంత డబ్బా కొట్టుకునేందుకు ఇంత భారీ కేటాయింపులా? అని ప్రశ్నించారు.
 
ప్రచారం కోసం రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వ్యయం అవసరమా అని అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ డబ్బును రోగులకు మెరుగైన చికిత్స కోసమో, ఆసుపత్రుల ఏర్పాటు కోసమో.. పాఠశాలలు, రోడ్ల నిర్మాణం కోసమో వెచ్చిస్తే బాగుంటుందని, ఆప్ సర్కారు ప్రకటనలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును గమనించాలని సూచించారు. ఉత్తర కొరియా నియంత తనను తాను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని కేజ్రీవాల్ ఆ నియంతలా తయారవుతున్నారని దుయ్యబట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments