Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కార్పొరేటర్‌పై యాసిడ్ దాడి: ఆర్థిక లావాదేవీలు..

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (16:17 IST)
ఆర్థిక లావాదేవీల కారణంగా ఒక మహిళ యాసిడ్‌చే దాడికి గురైంది. యూపీలోని బరేలి జిల్లా ఫరీద్‌పూర్‌లో ఈ ఘోరం జరిగింది. పరా ప్రాంతంలో కార్పొరేటర్ ముస్కాన్ దేవి(35), ఆమె భర్త సోను కలిసి వారి ఇంటి వద్దే దుకాణం నడుపుతున్నారు.
 
రామ్‌దాస్, అరవింద్ అనే వ్యక్తులతో వీరికి డబ్బు విషయంలో తగాదా రావడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ ఇద్దరు వ్యక్తులు కార్పొరేటర్‌పై యాసిడ్ పోశారు. దీంతో ఆమె ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments