Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిరప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:09 IST)
ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అటాట్ ఇండియా తన గోవా కంపెనీలో తయారు చేసే యాంటాసిడ్ సిరప్ డైజీన్ జెల్‌కు సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. ఈ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. పింక్ రంగులో ఉండే ఈ మెడిసిన్‌ను వినియోగదారులు ఆగస్టు నెల ప్రారంభంలో కొనుగోలు చేసినపుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా ఘాటైన వాసన కలిగివున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
 
దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాట్ యాంటిసిడ్ డైజీన్ జైల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటిసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరుకుంటుంది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని దీనివల్ల రోగి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments