Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిరప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:09 IST)
ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అటాట్ ఇండియా తన గోవా కంపెనీలో తయారు చేసే యాంటాసిడ్ సిరప్ డైజీన్ జెల్‌కు సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. ఈ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. పింక్ రంగులో ఉండే ఈ మెడిసిన్‌ను వినియోగదారులు ఆగస్టు నెల ప్రారంభంలో కొనుగోలు చేసినపుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా ఘాటైన వాసన కలిగివున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
 
దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాట్ యాంటిసిడ్ డైజీన్ జైల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటిసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరుకుంటుంది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని దీనివల్ల రోగి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments