Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీగఢ్ మున్సిపల్ పోల్‌లో ఆప్ ఘన విజయం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:01 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఏకంగా 14 వార్డుల్లో ఇప్పటికే ఆప్ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 12 వార్డులు, శిరోవణి అకాలీదళ్ ఒక వార్డులో గెలిచింది. 
 
కాగా, పంజాబ్, హర్యానా రాజధాని అయిన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఇందులో ఆప్ విజయభేరీ మోగించింది. 
 
కాగా, వచ్చేయేడాది జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్ ఉంది. అందుకు తగిన విధంగా ఆప్ నేతలు పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments