Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లోకి 'మోడీ మ్యాంగో: ఆ పండ్లను ప్రధానికి రుచిచూపించాలట!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (16:25 IST)
ప్రధాని నరేంద్ర మోడీ హవా మామిడి పండ్ల మీద కూడా పడింది. ఉత్తరభారత దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాగా పాపులర్ అయిపోతున్నారు.

ఇటీవల మోడీకి ఓ అభిమాని గుడి కట్టి పూజలు చేస్తుంటే, మరొకరు ఆయన పేరును మామిడిపండ్లకు పెట్టారు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో 'మోడీ మ్యాంగో' పేరుతో మామిడి మొక్కలు నాటాడు. వాటికి పండిన మొదటి పండ్లను ప్రధానమంత్రికి రుచిచూపించాలని అనుకుంటున్నాడు. 
 
"మొదటిగా పండిన మోడీ మ్యాంగో వెరైటీ పండ్లను కేవలం ప్రధానమంత్రి కోసమే ఉంచాను. కానీ వాటిని ఆయనకు పంపించేందుకు నాకెలాంటి అవకాశం లేదు" అని పలురకాల మామిడిపండ్లు పండించడంలో ప్రసిద్ధుడైన, పద్మశ్రీ పురస్కార గ్రహీత కలిముల్లా తెలిపాడు. ఆ పండ్లను ప్రధానికి పంపాలని తన కోరికని, తప్పకుండా ఆయనకు నచ్చుతాయని అనుకుంటున్నట్టు చెప్పాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments