Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలు... నిద్రపోతున్న మహిళపై మూత్రం పోశాడు...

బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్ర

Webdunia
సోమవారం, 30 మే 2016 (17:21 IST)
బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్రపోతున్న మహిళపై మూత్రం పోయడం ప్రారంభించాడు. 
 
దీనితో బిత్తరపోయి లేచిన ఆ మహిళ... ఓ వ్యక్తి తనపై మూత్రం పోయడాన్ని గమనించింది. పెద్దపెట్టున కేకలు వేయడంతో బోగీలోని వారంతా లేచారు. అంతే... మూత్రం పోస్తున్న సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. చెన్నై స్టేషను రాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments