Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?

Webdunia
శనివారం, 27 జులై 2019 (14:59 IST)
ఈమధ్య కాలంలో క్షణికావేశంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కేరళలో నెలరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఓ ఇంటి పెరట్లో శవమై కనిపించింది. పోలీసులు ఆ యువతిని రాఖీగా గుర్తించారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాఖీ జూన్ 21వ తేదీన ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది.
 
అలా వెళ్ళిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. అఖిల్ అనే యువకుడితో రాఖీ పలుమార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
 
అదే అఖిల్ ఇంటి పెరట్లో ఖననం చేసి రాఖీ శవం కనిపించింది. అఖిల్.. రాఖీలు ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సహజీవనం చేసి చివరకు పెళ్ళి చేసుకోమన్నందుకు అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments