Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:07 IST)
కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది. 
 
కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో శకుంతల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శకుంతల సోదరుడు సౌందరపాండియన్ ఇంటి వద్ద వసించే ఓ వ్యక్తితో శకుంతలకు వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం శకుంతల సోదరుడికి తెలియరావడంతో ఆమెను మందలించాడు. 
 
అయినా శకుంతలలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరపాండియన్.. శకుంతలతో గొడవకు దిగాడు. ఆపై కత్తితో ఆమెను నరికి చంపేశాడు. ఈ ఘటనలో శకుంత ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సౌందరపాండియన్‌ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments