Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి బాలికలపై అత్యాచారం, హత్య: పారిపోతున్న నిందితుడిపై కాల్పులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (13:18 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికలిద్దర్నీ హత్య చేసి చెట్టుకు ఉరి తీసారు. వారిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఓ బాలిక వయసు 14. మరో బాలిక వయసు 16 ఏళ్లు. ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు 22 ఏళ్ల ఫరిజుల్ రెహ్మాన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. కాగా మిగతా ముగ్గురు నిందితులపై కుట్ర, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments