Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి బాలికలపై అత్యాచారం, హత్య: పారిపోతున్న నిందితుడిపై కాల్పులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (13:18 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికలిద్దర్నీ హత్య చేసి చెట్టుకు ఉరి తీసారు. వారిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఓ బాలిక వయసు 14. మరో బాలిక వయసు 16 ఏళ్లు. ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు 22 ఏళ్ల ఫరిజుల్ రెహ్మాన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. కాగా మిగతా ముగ్గురు నిందితులపై కుట్ర, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments