Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి బాలికలపై అత్యాచారం, హత్య: పారిపోతున్న నిందితుడిపై కాల్పులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (13:18 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికలిద్దర్నీ హత్య చేసి చెట్టుకు ఉరి తీసారు. వారిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఓ బాలిక వయసు 14. మరో బాలిక వయసు 16 ఏళ్లు. ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు 22 ఏళ్ల ఫరిజుల్ రెహ్మాన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. కాగా మిగతా ముగ్గురు నిందితులపై కుట్ర, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments