Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌పై ఏకంగా రూ. 725 కోట్ల కేసు!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:15 IST)
సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్‌కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన మరియం అనే మహిళ ఏకంగా రూ. 725 కోట్లకు ఫేస్ బుక్‌పై దావా వేసింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్‌కు చెందిన మరియం, ఇల్లినాయిస్‌కు చెందిన అదీల్ షా ఖాన్ ఇద్దరూ స్నేహితులు. కొన్ని విభేదాలతో ఇద్దరూ విడిపోయారు.
 
మరియంపై కోపం పెంచుకున్న అదీల్ షా... మరియం పేరుతో పేస్ బుక్ ఖాతా తెరిచి... ఆమెకు సంబంధించిన అశ్లీల నకిలీ ఫొటోలను అప్ లోడ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న మరియం ఆ ఫొటోలను తీసివేయాలని ఫేస్ బుక్‌కు విన్నవించింది. 
 
అయినా, ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన విన్నపాన్ని ఉద్దేశపూర్వకంగానే ఫేస్ బుక్ విస్మరిస్తోందని మరియం కోర్టు కెక్కింది. ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments