Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చెప్తుంటే.. బంగారు గొలుసు కొట్టేశాడు.. (video)

సెల్వి
సోమవారం, 14 అక్టోబరు 2024 (19:51 IST)
woman
నవరాత్రుల సందర్భంగా గుడిలో కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుకుందామని వెళ్లిన ఆ మహిళకు చుక్కలు కనిపించాయి. కిటికీల పక్కన కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుతున్న ఆ మహిళపై చోరీ జరిగింది. 
 
బెంగళూరు - మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్‌లోని గణేష్ గుడిలో కిటికీ పక్క కూర్చొని శ్లోకాలు చదువుతున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఓ దొంగ కొట్టేశాడు.
 
బంగారు గొలుసు లాక్కెళ్లిన విషయం గమనించిన మహిళ లబోదిబోమంటూ విలపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments