Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీ నేర్చుకుంటుండగా కిడ్నాప్.. బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్కూటర్ నేర్చుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో ఎత్తుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు. ఈ అత్యాచార ఘటన నవంబర్ 30 సాయంత్రం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
బాధిత బాలిక స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె స్నేహితులు ఆమెతో వున్నారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తుండగా.. దుండగుల నుంచి ఆమెను కాపాడేందుకు స్నేహితులు ఎంతోగానో ప్రయత్నించారు. వారిని కూడా నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments