Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీ నేర్చుకుంటుండగా కిడ్నాప్.. బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్కూటర్ నేర్చుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో ఎత్తుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు. ఈ అత్యాచార ఘటన నవంబర్ 30 సాయంత్రం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
బాధిత బాలిక స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె స్నేహితులు ఆమెతో వున్నారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తుండగా.. దుండగుల నుంచి ఆమెను కాపాడేందుకు స్నేహితులు ఎంతోగానో ప్రయత్నించారు. వారిని కూడా నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments