Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లస్ -1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (20:28 IST)
కేరళలోని తిరువనంతపురంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్లస్-1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని పెరుమదురైకి చెందిన మహ్మద్ జాసిర్ (26).. కొల్లంకు చెందిన ఓ ప్లస్ 1 విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
 
ఇద్దరూ తరచూ ఫోటోలు షేర్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. కొద్ది రోజుల క్రితం ఆ విద్యార్థినిని స్వయంగా కలిసి మాట్లాడారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. ఆపై విద్యార్థిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన జజీర్, అతని ముగ్గురు స్నేహితులు నౌబాల్, నియాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments