Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లస్ -1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (20:28 IST)
కేరళలోని తిరువనంతపురంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్లస్-1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని పెరుమదురైకి చెందిన మహ్మద్ జాసిర్ (26).. కొల్లంకు చెందిన ఓ ప్లస్ 1 విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
 
ఇద్దరూ తరచూ ఫోటోలు షేర్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. కొద్ది రోజుల క్రితం ఆ విద్యార్థినిని స్వయంగా కలిసి మాట్లాడారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. ఆపై విద్యార్థిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన జజీర్, అతని ముగ్గురు స్నేహితులు నౌబాల్, నియాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments