Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ డ్యూటీకి మందేసి.. లుంగీతో వచ్చిన డాక్టర్

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (09:46 IST)
పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేసిన అతడు బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఈ ఘటన తమిళనాడులోని, తిరువైయారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తిరువైయార్ ప్రభుత్వాసుపత్రిలో గత రెండు రోజుల క్రితం రాత్రి డ్యూటీకి వచ్చిన డాక్టర్ మహబూబ్ బాషా.. ఫూటుగా మందేసి వచ్చాడు.
 
ఆస్పత్రికి వచ్చిన అతడు నేరుగా బెడ్ మీద పడిపోయాడు. ఆ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి రావడంతో నర్సులు ఎంత లేపినా, లేవకపోవడానికి తోడు.. హ్యాపీగా లుంగీతో నిద్రపోయాడు. 
 
ఈ ఘటనపై డైరక్టరేట్‌కు సమాచారం అందించడం జరిగింది. ఆపై ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్లకు వేరు డాక్టర్ల నుంచి చికిత్స అందించడం జరిగింది. ఇంకా డ్యూటీ టైమ్‌లో తప్పతాగి హంగామా చేసిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments