Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటోడితో ఉందని... కరెంటు వైరు బిగించి... చెల్లెల్ని చంపేసిన అన్న

Webdunia
మంగళవారం, 26 మే 2015 (08:43 IST)
తన చెల్లి పక్కింటి వ్యక్తితో చనువుగా ఉండడం అతనితో శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని ఓ అన్న భరించలేకపోయాడు. అలా వ్యవహరించవద్దని పలుమార్లు చెప్పి చూశాడు. అయినా ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆగ్రహించిన అన్న ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మీరట్ సమీపంలోని లీసా రే గేట్ ప్రాంతంలో నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండేది. దీంతో తాను తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా సరే ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆమె అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
 
అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments