Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లాసంగా వున్నందుకు రూ.500 అడిగిన మహిళ.. చేతిలో వున్నదేమో రూ.60?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:55 IST)
ఆ మహిళతో పడకసుఖం పంచుకున్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. అయితే ఆ మహిళ అతడి వద్ద రూ.500లు అడిగింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన ఆ వ్యక్తి రాళ్లతోనే మహిళను కొట్టి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం సౌత్ రైల్వే కాలనీకి చెందిన ఓ భవనంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఎవరో ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద జరిపిన విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన మహిళతో ఉల్లాసంగా గడిపానని.. ఆమె భిక్షురాలని చెప్పాడు. 
 
కానీ సదరు మహిళ ఉల్లాసంగా ఉన్నందుకు ఐదు వందల రూపాయలు అడిగిందని.. తన వద్ద 50 రూపాయలు మాత్రమే వుందని చెప్పినా పట్టించుకోకుండా గొడవకు దిగిందని చెప్పాడు. చివరికి ఆవేశంలో ఆమె రాళ్లతో కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments