Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెక్కడ రేప్ చేశాడో తెలుసా? పార్లమెంటు బిల్డింగులో...

కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్ల

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:51 IST)
కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే... ఎంపీ వద్ద పని చేసే 23 ఏళ్ల వ్యక్తి ఓ మహిళను పార్లమెంటు భవనంలో నిర్బంధించి ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. 
 
అక్టోబరు 14న జరిగిన ఈ ఘటనపై సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్‌లు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడు బెయిల్ కూడా తీసుకుని బయటకు వచ్చేశాడు. ఐతే అత్యాచారానికి పాల్పడింది ఓ ఎంపీ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన యజమాని కోసం అతడి సహాయకుడు తప్పును నెత్తినవేసుకున్నాడని అంటున్నారు. మరి నిజమేమిటో తేలాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం