Webdunia - Bharat's app for daily news and videos

Install App

50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న పదేళ్ల బాలిక

సెల్వి
శుక్రవారం, 5 జనవరి 2024 (12:42 IST)
Kerala Girl
కేరళకు చెందిన పదేళ్ల బాలిక 50వ సారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనుంది. 50వ సారిగా కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునే ఆ బాలికకు అయ్యప్ప భక్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన అభిలాష్ మనీ కుమార్తె అతిథి.. తన 9 నెలల ప్రాయం నుంచే తండ్రితో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఆపై మాసపూజ, మండలపూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి మూడుసార్లుగా.. ఆ బాలిక పదేళ్ల వయస్సులో 50వ సారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. 
 
అతిధి నాలుగో తరగతి చదువుతోంది. తన తండ్రిలో 50వ సారిగా ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్తున్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments