Webdunia - Bharat's app for daily news and videos

Install App

50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న పదేళ్ల బాలిక

సెల్వి
శుక్రవారం, 5 జనవరి 2024 (12:42 IST)
Kerala Girl
కేరళకు చెందిన పదేళ్ల బాలిక 50వ సారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనుంది. 50వ సారిగా కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునే ఆ బాలికకు అయ్యప్ప భక్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన అభిలాష్ మనీ కుమార్తె అతిథి.. తన 9 నెలల ప్రాయం నుంచే తండ్రితో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఆపై మాసపూజ, మండలపూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి మూడుసార్లుగా.. ఆ బాలిక పదేళ్ల వయస్సులో 50వ సారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. 
 
అతిధి నాలుగో తరగతి చదువుతోంది. తన తండ్రిలో 50వ సారిగా ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్తున్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments