Webdunia - Bharat's app for daily news and videos

Install App

90ఏళ్ల తండ్రికి పెళ్లి చేసిన ఐదుగురు కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:27 IST)
అతని వయస్సు 90 సంవత్సరాలు. భార్య చాలాకాలం క్రితం మృతి చెందింది. చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెండ్లీలు చేసి పంపించేశాడు. అయితే అతను ఒంటరిగా ఉండడం చూసిన కూతుర్లు బాధపడ్డారు. అతనికి వెంటనే మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 75 ఏళ్ల ఓ మహిళతో అతనికి వివాహం జరిపించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్ కు 90 ఏండ్లు. భార్య మరణించింది. వారికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెండ్లీలు చేసి వారి అత్తగారిండ్లకు అహ్మద్‌.. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని చూసుకునేవారు లేక కుమార్తెలు బాధపడ్డారు. వారి తండ్రికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 75 ఏండ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments