Webdunia - Bharat's app for daily news and videos

Install App

90ఏళ్ల తండ్రికి పెళ్లి చేసిన ఐదుగురు కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:27 IST)
అతని వయస్సు 90 సంవత్సరాలు. భార్య చాలాకాలం క్రితం మృతి చెందింది. చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెండ్లీలు చేసి పంపించేశాడు. అయితే అతను ఒంటరిగా ఉండడం చూసిన కూతుర్లు బాధపడ్డారు. అతనికి వెంటనే మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 75 ఏళ్ల ఓ మహిళతో అతనికి వివాహం జరిపించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్ కు 90 ఏండ్లు. భార్య మరణించింది. వారికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెండ్లీలు చేసి వారి అత్తగారిండ్లకు అహ్మద్‌.. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని చూసుకునేవారు లేక కుమార్తెలు బాధపడ్డారు. వారి తండ్రికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 75 ఏండ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments