Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామక్కల్: బర్గర్ తిని వాంతులు చేసుకున్న బాలుడు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (13:03 IST)
తమిళనాడు, నామక్కల్‌లో ఓ హోటల్‌లో సెప్టెంబర్ 10వతేదీన షవర్మా, గ్రిల్ చికెన్ తిన్న 14 ఏళ్ల విద్యార్థిని కలైయరసి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా 43మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళనాడు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 
 
అంతేగాకుండా నామకల్ జిల్లా అంతటా షవర్మా విక్రయించడానికి నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హోటల్ వద్ద బర్గర్ తిన్న 18 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో షాక్‌కు గురైన అతని తల్లిదండ్రులు నామక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో ఎనిమిది మంది కూడా వాంతులు, తల తిరగడంతో ఆస్పత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments