Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరణాలకు ఆ మూడే ప్రధాన కారణం?

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (09:39 IST)
దేశంలో సంభవించే మరణాలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా హృద్రోగ సమస్యలు, న్యూమోనియో, ఆస్తమా అని రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 
 
గత 2020లో దేశంలో సంభవించిన మరణాల్లో 42 శాతం ఈ మూడింటి వల్లే సంభవించినట్టు పేర్కొంది. అలాగే, అదే యేడాది సంభవించిన మరణాల్లో వైద్య పరంగా ధృవీకరించిన 18 లక్షల మరణాల్లో 9 శాతం కరోనా కారణంగా సంభవించినట్టు పేర్కొంది. 
 
2020లో దేశ వ్యాప్తంగా 81.15 లక్షల మరణాలు సంభవించాయి. ఇందులో వైద్యులు ధృవీకరించిన మరణాలు మాత్రం 18,11,688 మాత్రమేనని తెలిపింది. వీరిలో హృద్రోగ సమస్యల కారణంగా 32.1 శాతం మంచి చనిపోగా, శ్వాస వ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10 శాతం మంది ప్రాణాలు విడిచారు. 9 శాతం మంది కరోనాతో చనిపోయినట్టు ఆ నివేదిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments