Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరణాలకు ఆ మూడే ప్రధాన కారణం?

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (09:39 IST)
దేశంలో సంభవించే మరణాలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా హృద్రోగ సమస్యలు, న్యూమోనియో, ఆస్తమా అని రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 
 
గత 2020లో దేశంలో సంభవించిన మరణాల్లో 42 శాతం ఈ మూడింటి వల్లే సంభవించినట్టు పేర్కొంది. అలాగే, అదే యేడాది సంభవించిన మరణాల్లో వైద్య పరంగా ధృవీకరించిన 18 లక్షల మరణాల్లో 9 శాతం కరోనా కారణంగా సంభవించినట్టు పేర్కొంది. 
 
2020లో దేశ వ్యాప్తంగా 81.15 లక్షల మరణాలు సంభవించాయి. ఇందులో వైద్యులు ధృవీకరించిన మరణాలు మాత్రం 18,11,688 మాత్రమేనని తెలిపింది. వీరిలో హృద్రోగ సమస్యల కారణంగా 32.1 శాతం మంచి చనిపోగా, శ్వాస వ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10 శాతం మంది ప్రాణాలు విడిచారు. 9 శాతం మంది కరోనాతో చనిపోయినట్టు ఆ నివేదిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments