Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో యోగి వచ్చినా తగ్గని నేరాలు.. 2 నెలల్లో 803 అత్యాచారాలు

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు

Webdunia
గురువారం, 20 జులై 2017 (11:17 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు జరుగుతూనే వున్నాయి. ఇదేవిధంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అక్రమాలు తగ్గట్లేదు. యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. గడిచిన రెండునెలల కాలంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 
 
యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు శైలేంద్ర యాదవ్ లలాయి అడిగిన ప్రశ్నకు సురేష్ కుమార్ ఖన్నా సమాధానమిస్తూ, మార్చి 15 నుంచి మే 9 వతేదీ వరకు యూపీలో 799 దొంగతనాలు, 60 దోపిడీలు, 2,682 కిడ్నాప్‌లు జరిగాయన్నారు. అత్యాచార ఘటనల్లో 50శాతం కేసులపై చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. యూపీలో యోగి పాలనలో నేరాల సంఖ్య పెరిగిందంటూ.. అందుకు నిరసనగా తామ వాకౌట్ చేస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments