Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:41 IST)
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా సాక్షాత్తూ ఆ అనంతపద్మనాభుని నామంలో వుండే వజ్రాల్లో 8 వజ్రాలు చోరీకి గురైనట్లు కనుగొన్నారు. విషయాన్ని గమనించిన వెంటనే స్వామి అర్చకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానితో దర్యాప్తు మొదలైంది. మరోవైపు లక్షల కోట్లు విలువ చేసే స్వామి సంపదను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ కమిటీని నియమించి స్వామివారి సంపదపై కన్నేసి వుంచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments