Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:41 IST)
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా సాక్షాత్తూ ఆ అనంతపద్మనాభుని నామంలో వుండే వజ్రాల్లో 8 వజ్రాలు చోరీకి గురైనట్లు కనుగొన్నారు. విషయాన్ని గమనించిన వెంటనే స్వామి అర్చకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానితో దర్యాప్తు మొదలైంది. మరోవైపు లక్షల కోట్లు విలువ చేసే స్వామి సంపదను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ కమిటీని నియమించి స్వామివారి సంపదపై కన్నేసి వుంచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments