Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలు అప్

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (11:48 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెరగనున్నాయి. దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండోసారి శాలరీల పెంపు శుభవార్తను కేంద్రం నుంచి వినబోతున్నట్లు తెలిసింది. అదే నిజమైతే... 7వ పే కమిషన్ ప్రతిపాదనల ప్రకారం... ఈ జీతాల పెంపు ఉండనుంది. రిపోర్టు ప్రకారం... ఈ నెలాఖరున 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన శాలరీల ప్రకారం జీతాలు పొందనున్నారు. 
 
నెక్ట్స్ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జీతాల పెంపు అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ఏడో పే కమిషన్ ప్రకారం... ఇండియన్ రైల్వేస్‌లోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ కూడా... రూ.21,000 వరకూ శాలరీల పెంపును పొందనున్నట్లు తెలిసింది. ప్రమోషన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమ మినిమం శాలరీలను రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ.18,000 పొందుతున్నారు. ఫిట్‌మెంట్ కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో... రైల్వే శాఖ పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments