Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:03 IST)
70 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ 'జంట' ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్న కైలాష్ యాదవ్ 12 సంవత్సరాల క్రితం తన భార్యను కోల్పోయాడు.  అతని మూడవ కుమారుడు కూడా కొంతకాలం క్రితం మరణించాడు.
 
ఈ నేపథ్యంలో కైలాష్ తన వితంతువు కోడలు పూజను మళ్లీ వివాహం చేసుకున్నాడు. కైలాష్, ఇరుగుపొరుగు, గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, పూజను నిశ్శబ్దంగా వివాహం చేసుకున్నాడు ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత మాత్రమే ప్రజలకు దాని గురించి తెలిసింది.
 
బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జెఎన్ శుక్లా మాట్లాడుతూ, తాను సోషల్ మీడియాలో ఫోటోను చూశానని, ఇప్పుడు వివాహం గురించి ఆరా తీస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments