Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:03 IST)
70 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ 'జంట' ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్న కైలాష్ యాదవ్ 12 సంవత్సరాల క్రితం తన భార్యను కోల్పోయాడు.  అతని మూడవ కుమారుడు కూడా కొంతకాలం క్రితం మరణించాడు.
 
ఈ నేపథ్యంలో కైలాష్ తన వితంతువు కోడలు పూజను మళ్లీ వివాహం చేసుకున్నాడు. కైలాష్, ఇరుగుపొరుగు, గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, పూజను నిశ్శబ్దంగా వివాహం చేసుకున్నాడు ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత మాత్రమే ప్రజలకు దాని గురించి తెలిసింది.
 
బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జెఎన్ శుక్లా మాట్లాడుతూ, తాను సోషల్ మీడియాలో ఫోటోను చూశానని, ఇప్పుడు వివాహం గురించి ఆరా తీస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments