Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు..

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:03 IST)
70 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ 'జంట' ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్న కైలాష్ యాదవ్ 12 సంవత్సరాల క్రితం తన భార్యను కోల్పోయాడు.  అతని మూడవ కుమారుడు కూడా కొంతకాలం క్రితం మరణించాడు.
 
ఈ నేపథ్యంలో కైలాష్ తన వితంతువు కోడలు పూజను మళ్లీ వివాహం చేసుకున్నాడు. కైలాష్, ఇరుగుపొరుగు, గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, పూజను నిశ్శబ్దంగా వివాహం చేసుకున్నాడు ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత మాత్రమే ప్రజలకు దాని గురించి తెలిసింది.
 
బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జెఎన్ శుక్లా మాట్లాడుతూ, తాను సోషల్ మీడియాలో ఫోటోను చూశానని, ఇప్పుడు వివాహం గురించి ఆరా తీస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments