Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో 70 మంది భారతీయులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (17:29 IST)
లాక్​డౌన్ కారణంగా ఇండోనేషియాలోని బాలిలో 70 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 12 మంది తెలుగు వారే ఉన్నారు.

ఇండియాకు రావాల్సిన విమానాలు రద్దై టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని వాపోయారు. దీంతో ఇండియన్ అంబాసిని కలవగా వారు ఉండేందుకు బ్రహ్మపుత్రి అనే ఆశ్రమం ఇచ్చారని, అందరూ ఒకే చోట ఉంటే కరోనా వస్తుందేమోననే భయంతో హొటల్స్​లో రూమ్​ తీసుకున్నామని తెలిపారు.

తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకుని, స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

వీరిలో హైదరాబాద్​ నుంచి ఐదుగురు, విజయవాడ నుంచి 5 గురు, తిరుపతి నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments