Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం.. తల్లితో కలిసి నిద్రపోతున్న బాలికపై సామూహిక అత్యాచారం..

గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే

Webdunia
శనివారం, 27 మే 2017 (12:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ట్రాన్స్ యమునా రీజియన్ పరిధిలోని అమరేహ బుదవాన్ గ్రామంలో ఏడేళ్ల బాలిక తల్లితో కలిసి నిద్రపోతుంది. 
 
ఉన్నట్టుండి.. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గ్రామస్థులు చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం