Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం.. తల్లితో కలిసి నిద్రపోతున్న బాలికపై సామూహిక అత్యాచారం..

గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే

Webdunia
శనివారం, 27 మే 2017 (12:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ట్రాన్స్ యమునా రీజియన్ పరిధిలోని అమరేహ బుదవాన్ గ్రామంలో ఏడేళ్ల బాలిక తల్లితో కలిసి నిద్రపోతుంది. 
 
ఉన్నట్టుండి.. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గ్రామస్థులు చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం