Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సత్వర టెస్టుల కోసం 7 లక్షల కిట్లు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:13 IST)
కరోనా నిర్ధారణ కోసం త్వరితగతిన టెస్టులు నిర్వహించేందుకు మరిన్ని కిట్లు తెప్పించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) నిర్ణయించింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లను తెప్పించనున్నట్లు స్పష్టం చేసింది.

మరో రెండు రోజుల్లోనే అవి ఆయా కేంద్రాలకు అందనున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా బాధితుల సంఖ్య 4000 వేలు దాటింది. అయితే.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయి. రోజూ 10 వేలకు మించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ శుభవార్త చెప్పింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లకు ఆర్డరిచ్చామని.. ఏప్రిల్​ 8కల్లా వస్తాయని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూసిన హాట్​స్పాట్​లోనే వీటిని ఎక్కువగా వినియోగించనున్నారు. బుధవారం నాటికి ఐసీఎంఆర్​కు సుమారు 7 లక్షల రాపిడ్​ కరోనా యాంటీబాడీ పరీక్ష కిట్లు అందనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments