Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు : తొలి దశలో 60.17 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:48 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 60.17 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 
 
అయితే, ఘజియాబాద్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, తొలి దశ పోలింగ్‌లో మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 73 మంది మహిళలు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments